మ‌హారాష్ట్ర‌లో 500 దాటిన క‌రోనా కేసులు
మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం రాత్రి నుంచి శ‌నివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మ‌రో 47 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 537కు చేరింది. గ‌త 12 గంట‌ల్లోనే 28 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌ని, వారిలో 15 మ…
కర్ణాటక 122 ఆలౌట్‌
బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అనూహ్యంగా తడబడింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుతున్న సెమీస్‌లో బెంగాల్‌ యువ పేసర్‌ ఇషాన్‌ పొరెల్‌ (5/39) విజృంభించడంతో.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది. లోకేశ్‌ రాహుల్‌ (26), కరుణ్‌ నాయర్‌ (3), మనీశ్‌ పాండే (12)…
25వేల లోపు రుణాలు నెలా ఖరులోగా మాఫీ
రైతు రుణమాఫీకి సంబంధించి ముందుగా రూ.25వేలలోపు వారికి ఈ నెలాఖరులోగా చెక్కులు అందజేయనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల ద్వారా ఈ చెక్కులను పంపిణీచేస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కమిటీహాల్‌లో ఆయన ‘సామాజిక, ఆర్థిక సర్వే - 2020’ని విడుదల చేశా…
కమ్మనైనది అమ్మభాష
మనషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరు అని చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష ప్రతి ఒక్కరికీ సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా మాతృభాష వస్తుంది. అమ్మ మాటే మాతృభాష అవుతుంది. అందుకే ప్రతి బిడ్డను అమ్మ కాపాడుకున్నట్లు మాతృ…
నమస్తే భారత్‌
‘భారతదేశం స్వేచ్ఛకు, హక్కులకు, చట్టాలకు గౌరవం ఇస్తుంది. ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, యూదులు సామరస్యంగా తమ సంప్రదాయాలను పాటిస్తుంటారు. అందుకే భారత్‌ను ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్నది’ అంటూ అగ్రరాజ్యాధీశుడు డొనాల్డ్‌ట్రంప్‌.. అహ్మదాబాద్‌ వేదికగా లక్షమందికిపైగా జన…
రూట్‌.. నీ బ్యాటింగ్‌ బోరింగ్‌: పేసర్‌ విమర్శలు
రూట్‌.. నీ బ్యాటింగ్‌ బోరింగ్‌: పేసర్‌ విమర్శలు హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌  జో రూట్‌  డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 441 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో రూట్‌ 226 పరుగులు చేశాడు. ఇది రూట్‌కు మూడో డబుల్‌ సెంచరీ. అయిత…
Image